హిమాచల్ ప్రదేశ్లో అంబులెన్స్కు దారివ్వడానికి తన కాన్వాయ్ను ఆపారు ప్రధాని నరేంద్ర మోదీ.
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా చాంబి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని మోదీ దేశానికే స్ఫూర్తి అంటూ నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to let an Ambulance pass in Chambi, Himachal Pradesh pic.twitter.com/xn3OGnAOMT
— ANI (@ANI) November 9, 2022
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి