నవంబర్ 4 న మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేసారు..
శనివారం ఉద్రిక్తల నడుమ ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన ప్రతి ఇంటిని పరిశీలించి, బాధిత గ్రామస్తులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు పవన్ కళ్యాణ్..
చెప్పినట్లుగానే ఈ రోజు ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన బాధితులకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్..
ఈ మొత్తాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు అందచేస్తారని జనసేన రాజకీయా వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు..
Janasena Party official Press Note |
ఇప్పటంలో ఇళ్ళు కూల్చివేతకు గురైన వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించిన శ్రీ @PawanKalyan గారు - JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/yrAFw93Sfz
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2022
కామెంట్ను పోస్ట్ చేయండి